అధికారులు చర్యలు తీసుకుని తండ్రి జ్ఞాపకాలు మిగల్చాలి

53చూసినవారు
అధికారులు చర్యలు తీసుకుని తండ్రి జ్ఞాపకాలు మిగల్చాలి
దత్తిరాజేరు మండలం ఆదివారం చుక్కపేట గ్రామానికి చెందిన శ్రీరాం అనే వ్యక్తి వేరే జిల్లాలో ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో కొందరు వ్యక్తులు తన తండ్రి , తాను జీవనం సాగించిన 50 గజాల ఇంటి స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నరని ఆరోపించారు. తన తండ్రి ఎవరికైనా బాకీ ఉన్నట్లు పత్రాలు ఉంటే తాను చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు. తన తండ్రి జ్ఞాపకాలు తనకు మిగల్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్