కురుపాంలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ

51చూసినవారు
కురుపాంలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ
పార్వతిపురం మన్యం జిల్లా కురుపాంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్, దివంగత నందమూరి తారకరామరావు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల విరేష్ చంద్రదేవ్, కురుపాం ఎమ్మెల్యే తొయక జగదీశ్వరీ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయ చంద్ర, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) మాజీ ఎంపీ వైరిచర్ల్ ప్రదీప్ చంద్ర దేవ్ తదితరులు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్