జగనే కావాలంటూ వేడుకున్న వృద్ధురాలు

1581చూసినవారు
ఓ వృద్ధురాలు జగన్ ప్రభుత్వమే మళ్లీ రావాలంటూ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిని వేడుకుంది. కురుపాం మండలం మొండెంఖల్ గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి ఇంటింటికి వెళ్తున్న తరుణంలో ఒక వృద్ధురాలు పింఛన్ తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామని, జగన్ వస్తే మాకు కష్టాలు ఉండవు అని చెప్పగా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మీ ఇంటికే పింఛన్ వస్తుందని వృద్ధురాలికి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్