సాధారణ ఎన్నికలు పోలింగ్ శాతాన్ని సోమవారం అధికారులు విడుదల చేసారు. రాత్రి 11 గంటల సమయానికి మన్యం జిల్లా లో 75. 24% నమోదు అయిందన్నారు. నియోజకవర్గాల వారిగా పార్వతీపురం - 76. 59%, పాలకొండ - 74. 03%, కురుపాం - 74%, సాలూరు - 76. 30% నమోదు అయ్యాయని, ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉందని తెలిపారు.