సీసీ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

77చూసినవారు
సీసీ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి
గుమ్మలక్ష్మీపురం మండల సమాఖ్య (వెలుగు కార్యాలయానికి) సీసీ రోడ్డు నిర్మించిన సిబ్బందిని ఆదుకోవాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని మంగళవారం వెలుగు సిబ్బంది వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే వెలుగు కార్యాలయంలో ఉన్న కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షులు కె. చిలకమ్మ, ప్రధాన కార్యదర్శి ఎన్. ఊర్వశి, కోశాధికారిజి. శోభారాణి, మిగతా సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్