ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి

53చూసినవారు
ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి
మన్యం జిల్లాలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టరు ఎ. శ్యామ్ ప్రసాద్ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, రోడ్లు భవనాలు, గిరిజన ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు సౌకర్యం లేని ప్రతి గ్రామాన్ని గుర్తించి, రోడ్డు కొరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్