మంత్రి లోకేష్ ను కలిసిన వీరేష్ చంద్ర దేవ్

79చూసినవారు
మంత్రి లోకేష్ ను కలిసిన వీరేష్ చంద్ర దేవ్
రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్ర దేవ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు మంత్రి అభినందనలు తెలియజేసినట్లు వీరేష్ చంద్ర దేవ్ తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వీరేష్ దేవ్ చెప్పారు.

సంబంధిత పోస్ట్