మత్తు పదార్థాలు నుండి యువతను దూరంగా ఉంచాలని అవగాహన కార్యక్రమం

161చూసినవారు
నెల్లిమర్ల నగరపంచాయతి పరిధిలో జరజాపుపేటలో ఆదివారం ఉదయం యువత మేలుకో చెడు వ్యసనాలకు బానిస కావద్దు, మత్తు పదార్థాలు మనకు వద్దు అనే అవగాహన కార్యక్రమం సాధన యూత్, మిత్రమా వెల్ఫేర్ స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, ఉద్యోగులు,మాజీ సైనికులు, విద్యావంతులు,యువకులు,వివిధ రంగాల వారు,తెలుగు ప్రొఫెషనల్ వింగ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్