మత్తు పదార్థాల నుండి మనల్ని మన ప్రాంతాన్ని కాపాడుకుందాం

55చూసినవారు
నెల్లిమర్ల పంచాయతీ పరిధిలో జరజాపుపేట గ్రామంలో సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా జరిగే "నశా ముక్తి అభియాన్" కార్యక్రమంలో భాగంగా మాజీ బీఎస్ఎఫ్ జవాన్ మరియు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు రాజశేఖర్ కాళ్ల వారి ఆధ్వర్యంలో మాజీ ఉద్యోగులతో, యువకులతో కలిసి మన బంధువులను, స్నేహితులను, మన చుట్టు పక్కల వారిని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ, వాటికి బానిస కావద్దని అందరూ కలిసి ప్రమాణం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్