రైతు బజారు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మాధవి

81చూసినవారు
రైతు బజారు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మాధవి
రైతు బజార్ కోసం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి భోగాపురం ఎమ్మార్వోతో కలిసి మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. ఏన్నో ఏళ్ల నుంచి రైతు బజార్ ఏర్పాటు చెయ్యాలని రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం ఆ స్థలాన్ని పరిశీలించారు. అతి తొందరలోనే రైతు బజార్ ను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని ఆమె స్వస్టం చేశారు.

సంబంధిత పోస్ట్