మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం

367చూసినవారు
మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో జరజాపుపేట గ్రామంలో 19వ వార్డులో జోరుగా సాగిన మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో 19వ కౌన్సిలర్ తుమ్ము భారతి ఆధ్వర్యంలో, కన్వీనర్ తుమ్మ నారాయణమూర్తి, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్నే మా భవిష్యత్తు, జగనన్న పరిపాలన ఎలా ఉందని వివరించి వారి దగ్గర నుంచి సమాచారం సేకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు గారు, డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలు హైమావతి గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్ము వెంకటరమణ గారు, మద్దిల రాజారావు గారు, రాయి త్రినాథ్ గారు, సుద్దాపు రమణ గారు గ్రామ పెద్దలు 19 వ వార్డు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్