విశాఖకు చెందిన ప్రావిడెంట్ ఫండ్ మాజీ కమిషనర్ ఎస్విఎస్ రామచంద్రరాజు, బిహెచ్ పివి మాజీ జనరల్ మేనేజర్ డి. ఎస్. వర్మ సోమవారం సెంచూరియన్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. సెంచూరియన్ లో గల అత్యాధునికి ల్యాబ్ లు , పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు వారికి సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రత్యేకతల గురించి వివరించారు.