యువ ఇంజినీర్ ఆధ్యాత్మిక యాత్ర

59చూసినవారు
యువ ఇంజినీర్ ఆధ్యాత్మిక యాత్ర
పాలకొండలో యువతరానికి ఆధ్యాత్మికత పట్ల అవగాహన కల్పించడానికి ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన నెల్లూరు జిల్లా కావలి గ్రామానికి చెందిన చింతలపూడి నితిన్ రాష్ట్రమంతా తన సైకిల్ పై ఆధ్యాత్మిక యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం పాలకొండ చేరుకున్నారు. స్థానిక ఋషి యోగా కేంద్ర సభ్యులు నితిన్ను స్వాగతించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ జనార్ధన్ సాధకులు బొడ్డు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్