మధ్యవర్తిత్వం ద్వారా కేసుల సత్వర పరిష్కారం

54చూసినవారు
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల సత్వర పరిష్కారం
సాధారణ విచారణకు బదులుగా మధ్యవర్తిత్వం ద్వారా కేసులను రాజీ చేయడంపై పాలకొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మంగళవారం న్యాయసేవా సంఘం అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో ఛైర్మన్ ఏ. విజయరాజ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ విధానం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కారమవుతాయని సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు మురళీమోహన్, న్యాయవాదులు రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్