శంబర జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి: జిల్లా కలెక్టరు

67చూసినవారు
శంబర జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి: జిల్లా కలెక్టరు
సామాన్య భక్తులకు యిబ్బందులు కలుగకుండా జాతర ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారిని జిల్లా కలెక్టరు దర్శించుకున్నారు. అనంతరం వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం కానున్న సంబర జాతర ఏర్పాట్లపై ఆలయ ఆవరణలో దేవాదాయశాఖ అదికారులు, దేవాలయ కమిటీ, యితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్