మడ్డువలస జలాశయం శివారు ఆయకట్టు రైతులు ఆందోళన

59చూసినవారు
ఖరీఫ్ కాలం ముగుస్తున్నా ఇంత వరకు మడ్డువలస జలాశయంకి చెందిన చుక్క నీరైనా తమ గ్రామాలకు అందలేదని 12 గ్రామాలకు చెందిన రైతులు సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఒకొక్క రైతు వేలాది రూపాయిల మదుపులతో వరి, మొక్కజొన్న, చెరుకు తదితర వాణిజ్య పంటలు వర్షాధారమైన నీరుతో సాగు చేయటం ప్రారంభిస్తే ఇంత వరకు మడ్డువలస నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్