కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ను రెగ్యులర్ చేయాలి

70చూసినవారు
కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ను రెగ్యులర్ చేయాలి
పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి ఆవరణలో మూడు రోజులుగా నల్ల బేడ్జీలు ధరించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మన్యం జిల్లా ఎఐటియుసి కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఆసుపత్రిలోని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 115 ద్వారా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు అన్యాయమన్నరు.

సంబంధిత పోస్ట్