జిల్లా మత్స్య వనరులను అభివృద్ధి పరచాలి

75చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లాలో మత్స్య వనరులను అభివృద్ధి పరచాలని మత్స్య శాఖ జిల్లా అధికారి వేముల తిరుపతయ్య  అన్నారు. బుధవారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్వర్ణాoధ్ర-విజన్ 2047 ప్రణాళిక డాక్యుమెంటరీ తయారీపై సలహాలు, సూచనలు, అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్