సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి జగనన్న కు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరుతూ పార్వతీపురం మండలం, సంగంవలస గ్రామంతో పాటు నడిమి సందివలస, మడకవానివలస గ్రామాలలో పర్యటించి ప్రజలను ఇంటి ఇంటికి వెళ్ళి కలుసుకుని అభ్యర్థించిన ఎమ్మెల్యే జోగారావు ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకుని తప్పక ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న సిఎం గా దీవించాలి అని కోరారు.