తప్పుడు ప్రచారాలు మానుకోండి: మంత్రి

60చూసినవారు
తప్పుడు ప్రచారాలు మానుకోండి: మంత్రి
సామాజిక మాధ్యమంలో తమ కుటుంబ సభ్యులను అవమానించేలా చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు విజయవాడలో తన నివాసంలో జరపగా, తిరుమల కొండపై పద్మావతి అతిధిగృహంలో చేసినట్లు తప్పుడు ప్రచారం చేసిన కుక్కలకు వెంకన్నస్వామి తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఇంట్లో తీసిన వీడియోని తిరుపతిలో జరిగినట్లు వక్రీకరించడం మంచిదికాదన్నారు.

సంబంధిత పోస్ట్