పైడితల్లి అమ్మవారు విశిష్టత ప్రచార రథంతో భక్తులకు ఉపదేశం

85చూసినవారు
పైడితల్లి అమ్మవారు విశిష్టత ప్రచార రథంతో భక్తులకు ఉపదేశం
ఆంధ్రుల ఆరాధ్య దైవం-ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తులు పాలిట కల్పవల్లి బహుచల్లని తల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారు విశిష్టత భక్తులకు తెలియజేయడానికి ప్రచార రధముతో సాలూరులో మంగళవారం సాయంత్రం నిర్వహించారు శ్రీ పైడితల్లి అమ్మవారి-మండల దీక్ష శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ విశిష్ట పర్వ దినములు తెలియజేయుటకు, ఉత్తరాంధ్ర లో తిరుగుటకు ప్రచార రథం-సెప్టెంబర్ పదో తారీఖున, ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారన్నారు.

సంబంధిత పోస్ట్