పాంచాలి పాఠశాల విద్యార్థులను అభినందించిన సీఎం

74చూసినవారు
పాంచాలి పాఠశాల విద్యార్థులను అభినందించిన సీఎం
విజయవాడ వరద బాధితుల కోసం పాంచాలి గ్రామ పాఠశాల 7వ తరగతి విద్యార్థులు రూ. 7 వేల విరాశాన్ని మంత్రి గుమ్మడి సంధ్యా రాణికి అందజేశారు. ఈ విరాళం చాల విలువైనదని, పసిపిల్లలు విశాలహృదయంతో ఇచ్చిన డబ్బును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తానని మంత్రి తెలిపారు. బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబుకి మంత్రి సంధ్యారాణి విద్యార్థులు అందించిన విరాళాన్ని అందజేశారు. విద్యార్థులను సీఎం అభినందించారని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్