సాహసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు కంప్యూటర్లు వితరణ

58చూసినవారు
సాహసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు కంప్యూటర్లు వితరణ
ఎల్ కోట బాలికల గురుకుల పాఠశాలకు చందులూరులో గల సాహసం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాచవరపు గణేష్ విద్యార్థులకు 3 కంప్యూటర్లు, ఒక ప్రొజెక్టర్, పుస్తకాలను భద్రపరిచేందుకు ఒక రాగ్ ను బుధవారం ఎమ్మెల్యే లలిత కుమారి చేతుల మీదుగా వితరణ చేశారు. విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ మేరకు గణేష్ ను ఎమ్మెల్యే అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్