ప్రజల జీవితాలు మారాలంటే టిడిపి అధికారం చేపట్టాలి

83చూసినవారు
ప్రజల జీవితాలు మారాలంటే టిడిపి అధికారం చేపట్టాలని ఎస్ కోట ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి అన్నారు. కొత్తవలస మండలం కొత్తూరు, కంటకాపల్లి, సాంబయ్యపాలెం గ్రామాల్లో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి మేనిఫెస్టోలో హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. తనను గెలిపిస్తే ఎస్. కోట నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్