కొత్తవలస: అధికారులను సన్మానించిన రెవెన్యూ సిబ్బంది

52చూసినవారు
కొత్తవలస: అధికారులను సన్మానించిన రెవెన్యూ సిబ్బంది
కొత్తవలస మండల కేంద్రంలోని రెవెన్యూ ఆఫీసులో హెచ్ డి టి గా పని చేసిన టి. రమేష్, మండల సర్వేయర్ గా పని చేసిన గంగాధర్, సివిల్ సప్లై డిటిగా పని చేసిన ఇంద్ర, కంటకాపల్లి విఆర్ఓ మల్లేశ్వరరావు బదిలీ కావడంతో కొత్తవలస రెవెన్యూ సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించారు. అనంతరం బదిలీపై వచ్చిన టీ. హరినీ, నరేష్ రెడ్డి, ఇతర అధికారులను కొత్తవలస రెవెన్యూ సిబ్బంది పుష్ప గుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్