ఎస్ కోట మండలం నుండి టిడిపిలోకి పలువురు చేరికలు

1035చూసినవారు
ఎస్ కోట మండలం వినాయకపల్లి సర్పంచ్ గనివాడ తులసి భర్త సన్యాసినాయుడు ఆధ్వర్యంలో మంగళవారం వినాయకపల్లి, ఎస్ జి పేట, పోతనాపల్లి గ్రామాల నుండి సుమారు 20 కుటుంబాలకు చెందిన ప్రజలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ కోట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి నివాసంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు మెడలో వేసి సాధారణంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్