విజయవాడ వరదభాదితులకు ఎమ్మెల్యే విరాళం

59చూసినవారు
విజయవాడ వరదభాదితులకు ఎమ్మెల్యే  విరాళం
విజయవాడ వరద బాధితులకు సహాయా నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తన సెప్టెంబర్ నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు.ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వరద బాధితులు త్వరగా కోలుకోవాలని రాష్ట్ర ప్రజలంతా వారికి అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్