బీసీజీ టీకా వేయించుకున్న ఎంపీపీ సోమేశ్వరరావు

56చూసినవారు
బీసీజీ టీకా వేయించుకున్న ఎంపీపీ సోమేశ్వరరావు
ఎస్ కోట ఎంపీపీ సండి సోమేశ్వరరావు గురువారం బీసీజీ వ్యాధి నిరోధక టీకాను వేయించుకున్నారు. ఏఎన్ఎం త్రినాధమ్మ తదితర వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఆయన టీకా వేసుకున్నారు. భవిష్యత్తులో బీపీ, షుగర్ తదితర వ్యాధులు రాకుండా ఈ టీకా వేసుకోవాలని, ఈ టీకా ద్వారా మనిషిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఏఎన్ఎం త్రినాధమ్మ తెలిపారు. మండలంలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్