ఖైదీలు సత్ప్రవర్తనతో నడుచుకోవాలి

50చూసినవారు
ఖైదీలు సత్ప్రవర్తనతో నడుచుకోవాలి
ఖైదీలు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. శుక్రవారం ఎస్. కోటలో గల సబ్ జైలును సందర్శించారు. అనంతరం జైలు లోపల, బయట పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు చేశారు. ఈ మేరకు ఖైదీలతో మాట్లాడుతూ నేర ప్రవృత్తిని అలవాటుగా మార్చుకోవద్దని హితవు పలికారు. ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్