ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

475చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోటలో బుధవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి హెచ్ కేశవ అధ్యక్షత వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మానవజాతికి మూలవాసులైన ఆదివాసుల మనుగడను సంస్కృతిని, రాజ్యాంగ హక్కులను , చట్టాలను గౌరవించే కాపాడవలసిన బాధ్యత సమాజానికి , ప్రభుత్వాలకు ఉందని , ఆఉద్దేశంతోనే ఐక్యరాజ్యసమితి ఆదివాసి దినోత్సవాన్ని ప్రకటించిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్