మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు. వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం

52చూసినవారు
మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు. వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం
రుషికొండ ఏ 1కన్వెన్షన్ సెంటర్ లో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు. వెంకయ్య నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో మిజోరాం గవర్నర్ డా కంభంపాటి హరిబాబు, ఏపీ స్పీకర్ చింతకాయల. అయ్యన్నపాత్రుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కొణతాల. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్