ఏప్రిల్ నెలలో ఇవ్వవలసిన సామాజిక ఫింఛన్ల లబ్ధిదారులు సచివాలయంకి వచ్చి తీసుకోవాలని సజ్జల రామకృష్ణా రెడ్డి సూచనలను టిడిపి రాష్ట్ర కార్యదర్శి భీమిలి నాయకులు గంటా నూకరాజు సోమవారం తప్పుబట్టారు. ప్రతిపక్ష పార్టీలపై నిందలు మోపడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.