భీమిలి - Thiruvallur

భీమిలిలో బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమం

భీమిలి నియోజకవర్గం పెద్దిపాలెం కింగ్ పంక్షన్ హల్ లో.. శనివారం భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు‌. భీమిలి నియోజకవర్గ సభ్యత్వ ప్రముఖ్ కైలాశ్ రెడ్డి ఆధ్వర్యంలో.. భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, కంటుభక్త రామానాయుడు ప్రసాద్ పట్నాయక్ పాటు ఇతర బిజెపి ప్రముఖ నాయకులు స్థానికులు పాల్గొన్నారు.

వీడియోలు


హైదరాబాద్