ఆంధ్ర దివ్యాంగుల టీం ప్రోబబుల్స్ రిలీజ్ చేసిన కార్యదర్శి

73చూసినవారు
ఆంధ్ర దివ్యాంగుల టీం ప్రోబబుల్స్ రిలీజ్ చేసిన కార్యదర్శి
డిసిసిఐ ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి 25 వరకు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగే జాతీయస్థాయి దివ్యాంగుల క్రికెట్ జట్టుకి 20 మందితో కూడిన ప్రోబబుల్స్ ని పాలెంలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో కార్యదర్శి సాన సతీష్ బాబు రిలీజ్ చేశారు. ఈ 20 మంది దివ్యాంగ క్రీడాకారులకి క్యాంపులు కండక్ట్ చేసి ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ జట్టుకి కావలసిన సదుపాయాలు కల్పించి మెరుగైన జట్టుని ఉదయపూర్ పంపిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్