ఎన్డీఏ నేతల రూపంలో వినాయక ప్రతిమలు

83చూసినవారు
ఎన్డీఏ నేతల రూపంలో వినాయక ప్రతిమలు
విశాఖపట్నం 37వార్డులో వినాయక చవితి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకున్నాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆకృతుల్లో వినాయకులను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్