జీవీఎంసీలో ప్రతిరోజు ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ

77చూసినవారు
జీవీఎంసీలో ప్రతిరోజు ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ
విశాఖ జివిఎంసిలో ఇకపై నిత్యం ప్రజా సమస్యలను స్వీకరించేందుకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల హెల్ప్ డెస్క్‌ను జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజలకు కల్పించే మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ పథకాలలో కలిగే ఇబ్బందులు, అంతరాయాలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి రోజూ అర్జీలు, ఫిర్యాదులు చేయవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్