విశాఖ జిల్లా టీడీపీ కార్యలయంలో దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ సీతంరాజ సుధాకర్ సమక్షంలో శుక్రవారం నియోజకవర్గానికి చెందిన సుమారు 200 మంది మత్స్యకార యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి సుధాకర్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ చంద్రబాబును సీఎం ను చేడయమే మన లక్ష్యమన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.