బోటు ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా

57చూసినవారు
బోటు ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
విశాఖ ఫిషింగ్ హార్బర్ కు అతి సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైన మత్స్యకారుల బోట్, వాటిల్లిన నష్టంపై రాష్ట్ర వ్యవసాయ , మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. మత్స్యకారుల పరిస్థితిని విశాఖ అధికారులను ఆదివారం అడిగి తెలుసుకున్నారు. ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని విశాఖ మత్స్యశాఖ అధికారిని విజయ మంత్రికి వివరించారు.

సంబంధిత పోస్ట్