కొత్త మద్యం పాలసీ ప్రజలకు అనర్థం

71చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ‘గాంధీ జయంతి రోజున తెచ్చిన బ్రాందీ పాలసీ’ ప్రజలకు అనర్థమని, కేవలం ముడుపుల కోసమే కొత్త మద్యం పాలసీ ప్రకటించారని విశాఖ‌కు చెందిన‌ వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆక్షేపించారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో మద్యం విక్రయాలు ఏ మాత్రం సరికాదన్న ఆమె, దాని వల్ల సిండికేట్‌లు ఏర్పడి, దోపిడీ మొదలవుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్