జిప్ లైన్ పరిష్కారం పై డిప్యూటీ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ

82చూసినవారు
జిప్ లైన్ పరిష్కారం పై డిప్యూటీ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ
బొర్రా పర్యాటక కేంద్రంలో మంగళవారం డిప్యూటీ కలెక్టర్ శర్మ పర్యటించారు. అనంతరం మూతబడిన జీప్ లైన్ ప్రదేశంను సందర్శించారు. వారు నేరుగా గ్రామ సచివాలయం లో ప్రజాప్రతినిధుల, జిప్ లైన్ నిర్వకులతో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. వారితో స్థానిక ప్రజా ప్రతినిధులు జిప్ లైన్ గ్రామ పంచాయతీ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగనివ్వలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ కు నివేదికను అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్