ప్రాధమిక పాఠశాల లో జగనన్న విద్యా కానుక పంపిణీ

1162చూసినవారు
ప్రాధమిక పాఠశాల లో జగనన్న విద్యా కానుక పంపిణీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక కార్యక్రమం ను ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులతో కలిసి శుక్రవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల "తులభరంగి "గ్రామం లో విద్యార్థులకు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో విద్యార్థులు మరియు గ్రామస్తులను ఉద్ధేశించి, ప్రధానోపాధ్యాయులు బాలయ్య దొర కొన్ని విషయాలు, మరియు తరగతి ఉపాధ్యాయులు కృష్ణారావు మాష్టారు కూడా కొన్ని విషయాలు మాట్లాడుతూ, జగనన్న విద్యా కానుక వలన రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఎంతగానో లబ్ది పొందుచున్నారు. అంతే కాకుండా చదువు మీద ఎక్కువ శక్తిని కనపరుస్తామన్నారు. దీనివలన గ్రామంలో బడి బయట విద్యార్థుల సంఖ్య తగ్గడం గణనీయంగా కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్