మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి

68చూసినవారు
మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి
మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని అరకు సర్పంచ్ జి. శారదా అన్నారు. అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలోని అరకు పంచాయతీలో సర్పంచ్ శారద ఆధ్వర్యంలో మంగళవారం బంగారు బండి రాఘవేంద్ర మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బందగట్టు రోడ్డుకు ఇరువైపుల మొక్కలు సర్పంచ్ శారద నాటారు. ప్రతి ఒక్కరూ అంతరించిపోతున్న పర్యావరణాన్ని తిరిగి పచ్చదనంతో ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్