మొదమాంబనీ దర్శించుకున్న ఎంపి, ఎమ్మెల్యే

83చూసినవారు
మొదమాంబనీ దర్శించుకున్న ఎంపి, ఎమ్మెల్యే
మాడుగుల ప్రాంత ఇలవేల్పు శ్రీ మాడుగుల మొదకొందమ్మ అమ్మవారిని అనకాపల్లి ఎం పి సి ఎం రమేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయకమిటి వారికి ఘన స్వాగతం పలికింది. అనంతరం కమిటీ ప్రతినిధులు అప్పలరాజు, శ్రీను, సూర్యారావు వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్