నేడు ఎమ్మెల్యే తామరంలో పర్యటన

79చూసినవారు
నేడు ఎమ్మెల్యే తామరంలో పర్యటన
మాకవరపాలెం మండలం తామరం గ్రామంలో గురువారం నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పర్యటించనున్నట్లు వైసిపి నాయకుడు హరిబాబు బుధవారం మాకవరపాలెంలో తెలిపారు. ఎమ్మెల్యే తన పర్యటనలో భాగంగా గ్రామంలో హెల్త్ క్లినిక్, కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్