శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

85చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న (బుధవారం) శ్రీవారిని 62,449 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,555 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్