వరద బాధితులకు సాయం

73చూసినవారు
వరద బాధితులకు సాయం
విజయవాడలో వరదలకు గురై మునిగిపోయిన వుడా కాలనీ, రాజీవ్ నగర్, దుర్గ గుడి సెంటర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో.. విశాఖకు చెందిన మదర్ హెల్ఫ్ సేవా సమితి సభ్యులు వాసితులును కలిసి ఓదార్చారు. వరదలకు ఆశ్రయం కోల్పోయిన కొన్ని కుటుంబాలకు నిత్యావసర సరుకులు దుప్పట్లు, టవల్స్, సబ్బులు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. అనంతరం మదర్ హెల్ఫ్ సేవా సమితి అధ్యక్షుడు గోపినాధ్ మాట్లాడుతూ.. వరదలకు అశ్రయం కోల్పోయిన వారికి సహాయం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్