అమర జవాన్లకు విద్యార్థులు నివాళులు

67చూసినవారు
నాతవరం మండలం చిమ్మచింతలో ఎంపీపీ పాఠశాల విద్యార్థులు వీర జవాన్లకు నివాళులర్పిస్తూ బుధవారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు నానాజీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పుల్వామా దాడిలో 40 మంది వీర జవాన్లు మృతి చెంది నేటికీ ఐదు సంవత్సరములు అయిన సందర్భంగా. నివాళులు అర్పించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు జగన్, బ్రహ్మాజీ, సుజన, ఇందు కృప, అనుష పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్