పనులను అడ్డుకున్న అఖిలపక్ష కమిటీ

72చూసినవారు
పనులను అడ్డుకున్న అఖిలపక్ష కమిటీ
రైతులకు ఎటువంటి పరిహారం చెల్లించకుండా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో అధికారులు చేపట్టిన పనులను అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. అప్పటి ఒప్పందం ప్రకారం నిర్వాసితులు, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఎం. అప్పలరాజు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్