నక్కపల్లిని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

271చూసినవారు
నక్కపల్లిని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
నక్కపల్లి మండలం వేంపాడులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు స్థానిక రైతులతో కలిసి పొలాలను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని మండలంలో కరువు ఉందని రైతుల వరి పంట మొత్తం ఎండిపోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నక్కపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్