బొజ్జన్న కొండ లైట్ సౌండ్ షో ప్రారంభోత్సవం

75చూసినవారు
బొజ్జన్న కొండ లైట్ సౌండ్ షో ప్రారంభోత్సవం
అనకాపల్లి శంకరం గ్రామపంచాయతీలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రమైన బొజ్జన్నకొండ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ షోను అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అక్కడ సమకూర్చిన సదుపాయాలను నాయకులకు వివరించారు. తదుపరి మొదటి అంతస్తులో బొజ్జన్నకొండ చరిత్రపై ఏర్పాటుచేసిన లైట్ అండ్ సౌండ్ లేజర్ ప్రదర్శనను ఆధ్యాంతం తిలకించారు.

సంబంధిత పోస్ట్